ఆదేశాలు వచ్చాయి.. | - | Sakshi
Sakshi News home page

ఆదేశాలు వచ్చాయి..

Published Fri, Feb 28 2025 1:36 AM | Last Updated on Fri, Feb 28 2025 1:32 AM

ఆదేశా

ఆదేశాలు వచ్చాయి..

నరల్‌ ఆస్పత్రి పడకల స్థాయి 650 నుంచి 900కు పెంచడానికి అన్ని రకాలుగా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఎన్‌ఎంసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం, డీఎంఈతో నుంచి అధికారికంగా రావాల్సి ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. పడకలు పెరగడం వల్ల రోగులకు మరింత వైద్య సేవలు పెరుగుతాయి.

– సంపత్‌కుమార్‌సింగ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మహబూబ్‌నగర్‌

పీజీలో కూడా సీట్లు

హబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో 250 పడకలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి రావడంతో పకడలు 900 చేరాయి. ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలో 175 ఎంబీబీఎస్‌ సీట్లకు సరిపడా పడకలు ఆస్పత్రిలో అవసరం ఉన్నాయి. పీజీలో కూడా సీట్లు మరిన్ని పెరుగుతాయి. మార్చిలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

– రమేష్‌, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌, పాలమూరు

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదేశాలు వచ్చాయి.. 
1
1/1

ఆదేశాలు వచ్చాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement