మరికొన్ని వివరాలు.. | - | Sakshi
Sakshi News home page

మరికొన్ని వివరాలు..

Published Fri, Feb 28 2025 1:37 AM | Last Updated on Fri, Feb 28 2025 1:37 AM

-

● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు.

● 2.16 గంటలకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement