
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జక్కన్న, మహేశ్తో చేయబోయే ఈ ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి స్టోరీ లైన్కు సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ మూవీ దక్షిణాప్రికా నేపథ్యంలో సాగే ఫారెస్ట్ అడ్వంచర్గా ఉండోబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి టీం ఈ మూవీ స్టోరీలైన్పై తీవ్ర కసరత్తులు చేస్తొందని, అనంతరం కథను ప్రకటించనున్నట్లు నిర్మాత కేఎల్ నారాయణ వెల్లడించారు. అంతేగాక ఎస్ఎస్ఎమ్బీ29 స్టోరీలైన్పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
Rajamouli & team working on a story line for #SSMB29. But, it has nothing to do with African forest backdrop or any other rumours which are being speculated in media and on social media, confirmed by Producer KL Narayana. pic.twitter.com/xIItriNnK8
— Aakashavaani (@TheAakashavaani) May 30, 2021
Comments
Please login to add a commentAdd a comment