No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, Mar 5 2025 1:39 AM | Last Updated on Wed, Mar 5 2025 1:36 AM

No Headline

No Headline

● తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

● అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇంత వరకు క్కాగృహాలు మంజూరు చేయలేదు.

● గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేయకపోతే రద్దు చేస్తామని ఆదేశాలు ఇచ్చారు.

● జిల్లాలోని ఆయా కాలనీల్లో లబ్ధిదారుల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు రాయితీపై 90 బస్తాల సిమెంట్‌, ఉచితంగా 20 టన్నుల ఇసుక, చౌకట్లు, కిటికీలు, ఎలక్ట్రికల్‌ సామగ్రి సరఫరా చేయలేదు.

● బస్తా రూ. 300కు పైగా వెచ్చించి సిమెంట్‌, టన్ను రూ వెయ్యి చొప్పున ఇసుకను విక్రయించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement