Live Updates

Delhi Results Live: ఢిల్లీ ప్రజలకు పండుగ రోజు: ప్రధాని మోదీ
ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిది: ప్రధాని మోదీ

- ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగ లాంటిది
- ఆప్ నుంచి విముక్తి లభించింది
- ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడింది
- ఈ గెలుపు కార్యర్తల విజయం
- బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు
- ఢిల్లీ బీజేపీ హెడ్క్వార్టర్స్లో సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
ఢిల్లీలో బీజేపీ ఘన విజయం
ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 48 సీట్లు గెలుచుకునే దిశగా ముందుకు వెళుతుండగా, ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. ఇప్పటివరకూ బీజేపీ 45 స్థానాలు గెలిచి, మూడింట ఆధిక్యంలో ఉండగా, ఆప్ 21 సీట్లలో గెలిచి, ఒకదాంట్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు.
ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు: ప్రియాంక గాంధీ
- ఇది ఢిల్లీ ప్రజలు కోరుకున్న మార్పు
- ఢిల్లీ ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతోంది
ఢిల్లీ ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు: గడ్కరీ
- ఊహించినదానికన్నా భారీ విజయం సాధించాం
- ఢిల్లీని కాలుష్య రహితంగా మారుస్తాం
ఢిల్లీ ప్రజలు మోసాలతో విసిగిపోయారు: యూపీ సీఎం యోగి
- ఢిల్లీలో ప్రజలు మార్పు కోరుకున్నారు
- అబద్ధాలు, మోసాలతో విసిగిపోయారు
- ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓటు వేశారు
- ఢిల్లీ ప్రజల కలలు నెరవేరుస్తాం
ఢిల్లీలో విజయంపై ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..
- ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం
- వికసిత్ పాత్రలో ఢిల్లీ పాత్ర కీలకంగా ఉండబోతోంది
- ఢిల్లీ అభివృద్ధికి మాది గ్యారెంటీ
‘ఆప్’ ఓటమి తర్వాత ఢిల్లీలో మారుతున్న రాజకీయం..!
- ఆప్ ఓటమి తర్వాత ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- ఇండియా కూటమిపై జమ్ముకశ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు
- కాంగ్రెస్ ఘోర ఓటమితో ప్రశ్నార్థకమైన ఇండియా కూటమి భవితవ్యం
ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- ప్రజాతీర్పును స్వాగతిస్తున్నా
- ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నా
- హామీలు నెరవేర్చాలని కోరుతున్నా
- విజయం సాధించిన బీజేపీకి అభినందనలు
- ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా
- ఆప్ ఓటమిపై స్పందించిన సీఎం అతిషి
- బీజేపీ గుండాగిరిని ఎదుర్కొని పోరాడాం
- ఢిల్లీ ప్రజల సమస్యలపై మా పోరాటం కొనసాగుతుంది
ఆప్ ఓటమి.. బీజేపీ సంచలన నిర్ణయం
- ఆప్ ఓటమి.. బీజేపీ సంచలన నిర్ణయం
- ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్
- ఢిల్లీలో ఆప్ ఓటమితో వేగంగా మారుతున్న పరిణామాలు
- సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని అధికారులకు సీఐడీ ఆదేశాలు.
- ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఎల్జీ సక్సేనా ఆదేశాలు.
- పదేళ్ల ఆప్ పాలనలో అవినీతిపై బీజేపీ ఆరోపణలు..
అమిత్ షాతో పర్వేష్ వర్మ భేటీ..
- న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్పై బీజేపీ పర్వేష్ వర్మ విజయం
- 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కేజ్రీవాల్
- తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షాతో పర్వేష్ భేటీ
- ముఖ్యమంత్రి రేసులో పర్వేష్
- సీఎం పదవిపై అమిత్ షాతో చర్చించినట్టు వార్తలు
#WATCH | BJP candidate from New Delhi, Parvesh Verma leaves from the residence of Union Home Minister Amit Shah pic.twitter.com/lETwgOBBQi
— ANI (@ANI) February 8, 2025
#WATCH | #DelhiElectionResults | BJP candidate from the New Delhi seat, Parvesh Verma leads with 3789 votes at the end of 12 out of 13 rounds against AAP national convener, Arvind Kejriwal pic.twitter.com/rMVMvfwtWO
— ANI (@ANI) February 8, 2025
కేజ్రీవాల్, సిసోడియా ఓటమి
- ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్ర నేతలకు బిగ్ షాక్
- అగ్ర నేతలు కేజ్రీవాల్, సిసోడియా ఓటమిని చవిచూశారు.
- న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి
- 1200 ఓట్ల తేడాతో కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం
- జంగ్పురాలో సిసోడియా ఓటమి
- సిసోడియాపై తర్విందర్ సింగ్ గెలుపు
- మరోవైపు.. సీఎం అతిశి కూడా వెనుకంజలోనే ఉన్నారు.
- ఆమె కూడా ఓటమి పొందే అవకాశాలున్నాయి.
పార్టీల ఓటు షేర్ ఇలా..
- ఇప్పటి వరకు ఓట్ షేర్ ఇలా..
- బీజేపీ- 48 శాతం
- ఆప్- 43 శాతం
- కాంగ్రెస్-6.7 శాతం
- బీజేపీ, ఆప్ మధ్య ఓట్ షేర్ తేడా-5 శాతం
బీజేపీ ఆఫీస్ వద్ద సంబరాలు..
- బీజేపీ ఆఫీస్ వద్ద సంబరాలు..
- ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజ
- బీజేపీ ఆఫీస్ వద్ద కాషాయ పార్టీ కార్యకర్తల సంబరాలు..
- డ్యాన్స్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఎంజాయ్

#DelhiElectionResults | BJP supporters celebrate as the party surges ahead of AAP with lead in 42/70 assembly constituencies pic.twitter.com/1AIEJf5yXZ
— ANI (@ANI) February 8, 2025
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ
- బీజేపీకి స్పష్టమైన మెజార్టీ
- ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ
- బీజేపీ-42
- ఆప్-28
- కాంగ్రెస్-0
ఆధిక్యంలో కేజ్రీవాల్, సిసోడియా
- న్యూఢిల్లీ స్థానంలో ఆధిక్యంలోకి కేజ్రీవాల్
- జంగ్పురాలో ఆధిక్యంలోకి సిసోడియా
- మాల్వీయ నగర్లో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి ముందంజ
- బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాశ్ గెహ్లాట్ ముందంజ
#DelhiAssemblyElection2025 | As per the trends of Election Commission, AAP national convener Arvind Kejriwal takes the lead from the New Delhi seat, BJP's Parvesh Verma is trailing pic.twitter.com/PFReWkOH0H
— ANI (@ANI) February 8, 2025
ఢిల్లీ బీజేపీదే..
- ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక్లలో బీజేపీ దూసుకెళ్తోంది.
- ఇప్పటికే దాదాపు 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
- బీజేపీ దెబ్బకు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఖంగుతిన్నాయి.
- ఔటర్ ఢిల్లీలో కూడా ఆప్ తుడిచిపెట్టుకుపోయింది.
- 2013 ఎన్నికల తర్వాత ఆప్ అతిపెద్ద ఓటమిని చవిచూసే అవకాశం ఉంది.
ఆధిక్యంలో బీజేపీ
- ఆధిక్యంలో బీజేపీ
- ఇప్పటికే ఆధిక్యంలోనే బీజేపీ
- బీజేపీ-42
- ఆప్-26
- కాంగ్రెస్-1 చోట ఆధిక్యం
ఆప్ వెనుకంజ..
- ఆప్ వెనుకంజ..
- ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూకుడు
- ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ 37 స్థానాల్లో ఆధిక్యం
- ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యం
- కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యం.
బీజేపీ నేతలు ముందంజ..
- బీజేపీ నేతలు ముందంజ..
- బల్లిమరాన్లో ఆప్ అభ్యర్థి ఇమ్రాన్ హుస్సేన్ ముందంజ
- కార్వార్నగర్లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఆధిక్యం.
- బాదిలిలో కాంగ్రెస్ అభ్యర్ధి దేవేంద్ర యాదవ్ ముందంజ
- శకూర్బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్రజైన్ ఆధిక్యం.
- ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ లీజ్.
- గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ఆధిక్యం.
బీజేపీ ముందంజ..
- బీజేపీ ముందంజ..
- ఇప్పటి వరకు ముందంజలో బీజేపీ
- బీజేపీ-36
- ఆప్-23
- కాంగ్రెస్-1
బీజేపీదే హవా..
- బీజేపీదే హవా..
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ నేతలు ముందంజ
- బీజేపీ-19
- ఆప్-15
- కాంగ్రెస్-1
దూసుకుపోతున్న బీజేపీ
- దూసుకుపోతున్న బీజేపీ
- కల్కాజీలో రమేష్ బిదూరి ఆధిక్యం.
- బల్లిమరాన్లో ఆప్ అభ్యర్థి ఇమ్రాన్ హుస్సేన్ వెనుకంజ.
- కార్వార్ నగర్లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఆధిక్యం.
- వెనుకంజలో ఆప్ అగ్ర నేతలు.
ఆప్ నేతలు వెనుకంజ
- ఆప్ నేతలు వెనుకంజ
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ నేతలు వెనకంజ
- న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ
- జంగ్పురాలో సిసోడియా వెనుకంజ
- కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ముందంజ
- కల్కాజీలో అతిషి వెనుకంజ
- షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ వెనుకంజ
కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు
- కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు
- కాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
#WATCH | Counting of votes in Delhi elections begins with the counting of postal ballots, EVMs to be opened at 8.30am; Visuals from the counting centre in Dwara area pic.twitter.com/TP8guk9WtX
— ANI (@ANI) February 8, 2025
ఆధిక్యంలో బీజేపీ..

- ఆధిక్యంలో బీజేపీ..
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీదే ఆధిక్యం
- బీజేపీ-10
- ఆప్-6
- కాంగ్రెస్-1
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
- 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
Counting of votes for the Delhi Assembly election to 70 constituencies begins pic.twitter.com/kg5wmmaRS5
— ANI (@ANI) February 8, 2025
పరువు కోసం కాంగ్రెస్ ఎదురుచూపు..
- పరువు కోసం కాంగ్రెస్ ఎదురుచూపు..
- గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఢిల్లీలో కాంగ్రెస్కు దక్కింది సున్నా.
- ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న హస్తం పార్టీ.
- 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్
ఆప్దే గెలుపు.. కేజ్రీవాలే సీఎం: అతిశి
- ఎన్నికల్లో ఆప్దే విజయం: సీఎం అతిశి
- ఇవి మామూలు ఎన్నికల కాదు..
- మంచికి, చెడుకి మధ్య జరిగిన ఫైటింగ్ ఇది.
- ఢిల్లీ ప్రజలు ఆప్ వైపే ఉన్నారని నా నమ్మకం.
- మేము కచ్చితంగా గెలుస్తాం.
- ఎన్నికల్లో గెలిచి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారు.
#WATCH | Delhi CM Atishi and AAP candidate from Kalkaji, Atishi says, "This was not an ordinary election but a fight between good and evil. I am confident that the people of Delhi will stand with the good, AAP and Arvind Kejriwal. He will become the CM for the fourth time..." pic.twitter.com/Bv9UQLWNCB
— ANI (@ANI) February 8, 2025
పోస్టల్ బ్యాలెట్ బ్యాక్స్లు తరలింపు..
- పోస్టల్ బ్యాలెట్ బ్యాక్స్లు తరలింపు..
- కౌంటింగ్ కేంద్రాలకు పోస్టల్ బ్యాలెట్ బ్యాక్స్లు తరలింపు..
- కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్
- మొదట పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు
#WATCH | Postal ballots are being brought to the Meerabai DSEU counting centre, Maharani Bagh as counting of votes for #DelhiElection2025 to begin at 8 am pic.twitter.com/mpZEXSJ9oq
— ANI (@ANI) February 8, 2025
గెలుపు మాదే: సిసోడియా
- గెలుపు మాదే: సిసోడియా
- ఎన్నికల ఫలితాలపై ఆప్ ధీమా
- ఆప్ నేత మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
- గెలుపు తమదే అంటున్న ఆప్ నేతలు
- ఢిల్లీ విద్యావ్యవస్థలో మార్పులు, ఎంతో అభివృద్ధి చేశామన్న సిసోడియా
#WATCH | #DelhiAssemblyElection2025 | AAP candidate from Jangpura constituency, Manish Sisodia says, "We are confident that the (AAP) government will be formed. We have to do a lot more work for Delhi and the education of children." pic.twitter.com/UeGwscsh7Q
— ANI (@ANI) February 8, 2025
కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం..
- కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం..
- ఎన్నికల ఓట్లు లెక్కింపు 8 గంటలకు ప్రారంభం
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు
- ఢిల్లీ అసెంబ్లీకి మ్యాజిక్ ఫిగర్ 36
- 50 స్థానాల్లో గెలుపు తమదే అంటున్న బీజేపీ
- మూడోసారి అధికారంలోకి వస్తామని ఆప్ ధీమా
#WATCH | Delhi | Security heightened at the counting centre as the counting of votes for #DelhiAssemblyElection2025 is going to be conducted on 8th February. Visuals from a counting centre in Meerabai DSEU Maharani Bagh Campus. pic.twitter.com/8KP1kOq1SQ
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi | Security heightened at the counting centre as the counting of votes for #DelhiAssemblyElection2025 is going to be conducted today, starting 8 am.
Visual from Jija Bai ITI at August Kranti Marg. pic.twitter.com/brvkMg6CbQ— ANI (@ANI) February 8, 2025
గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఆప్.. 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది.
- ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
- ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా
- వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్
- అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
- ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు
- వరుసగా మూడోసారి విజయంపై ‘ఆప్’ ధీమా
- అధికారం బీజేపీదేనని వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
- 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
- ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
- ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
- ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు