రైలులో మంటలు... నాలుగు బోగీలు దగ్ధం | Passenger Train Caught Fire In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ: రైలులో మంటలు.. కాలిన నాలుగు బోగీలు

Published Mon, Jun 3 2024 5:40 PM | Last Updated on Mon, Jun 3 2024 6:57 PM

Passenger Train Caught Fire In Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్యాసింజర్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం(జూన్‌3) ఢిల్లీ సరితా విహార్‌లో తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మంటలంటుకున్నాయి. దీంతో రైలులోని నాలుగు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలార్పడానికి ఐదు ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement