న్యూఢిల్లీ: జపాన్ దివంగత ప్రధాని షింజొ అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి టోక్యో బయలుదేరి వెళ్లారు. మంగళవారం అంత్యక్రియల అనంతరం జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా, అబే భార్య అకీతో మోదీ భేటీ అవుతారు. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.
చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్
అబే అంత్యక్రియల కోసం జపాన్కు ప్రధాని మోదీ
Published Tue, Sep 27 2022 7:05 AM | Last Updated on Tue, Sep 27 2022 7:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment