పొలాలు ఇక పడావే | - | Sakshi
Sakshi News home page

పొలాలు ఇక పడావే

Nov 23 2025 6:19 AM | Updated on Nov 23 2025 6:19 AM

పొలాల

పొలాలు ఇక పడావే

చెక్‌డ్యాంతో ఏటా రెండు పంటలకు సాగునీరు అందే ది. పేల్చివేతతో అందులో చుక్కనీరు లేదు. పొలాలు అన్నీ పడావుగా మారుతాయి. యాసంగి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమైన ఈ తరుణంలో చెక్‌డ్యాం పేల్చివేయడం బాధాకరం.

– సర్వ రమేశ్‌, రైతు, గుంపుల

ఎడారిని తలపిస్తున్న మానేరు

చెక్‌డ్యాం పేల్చివేతతో నీళ్ల న్నీ కిందికిపోయినయి. మానేరు వాగు ఎడారిని తలపిస్తున్నది. ప్రస్తుతం పంటలు వేయాలంటే పాతరోజులు గుర్తుకు వస్తున్నయి. ఈసారి బోర్లు వేసుకున్నవారే పంట వేసే అవకాశం ఉంది.

– గాదం సంపత్‌, రైతు, గుంపుల

చర్యలు తీసుకోవాలి

మానేరు నుంచి ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం మానేరులో నీటిచుక్క లేదు. వ్యవసాయ బావుల్లో నీళ్లు ఉండవు. పంటలను ఎట్లా పండించాలో అర్థం కావడంలేదు.

– సర్వ సంపత్‌, రైతు, గుంపుల

పొలాలు ఇక పడావే 
1
1/2

పొలాలు ఇక పడావే

పొలాలు ఇక పడావే 
2
2/2

పొలాలు ఇక పడావే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement