బీజేపీ-టీఆర్‌ఎస్‌: గల్లీమే కుస్తీ... ఢిల్లీ మే దోస్తీ  | Congress Leader Manickam Tagore Slams BJP And TRS | Sakshi
Sakshi News home page

బీజేపీ-టీఆర్‌ఎస్‌: గల్లీమే కుస్తీ... ఢిల్లీ మే దోస్తీ 

Published Sun, Sep 5 2021 8:21 AM | Last Updated on Sun, Sep 5 2021 8:22 AM

Congress Leader Manickam Tagore Slams BJP And TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వ్యవహా రం గల్లీలో కుస్తీ, ఢిల్లీ లో దోస్తీ అన్న చందంగా ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను సీఎం కేసీఆర్‌ కలిసిన ఫొటోలు జతచేసి, రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement