![HD Kumaraswamy Over Karnataka CM Change Issue - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/15/hd-kumaraswamy.jpg.webp?itok=lLeNS5gZ)
మండ్య: బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్పు విషయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుటుంబాన్ని లాగడం సరి కాదని, తాము ఎవరికీ మద్దతు కాదని తనయుడు హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మండ్య తాలూకా హనకెరెలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార కిట్లను అందజేశారు. జేడీఎస్, దేవెగౌడ పేర్లని రెండు జాతీయ పార్టీలు అనేక ఏళ్లుగా దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
చదవండి: సీఎం మార్పు కోసం ఆగని యత్నాలు
Comments
Please login to add a commentAdd a comment