తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. ఘన విజయం సాధించినవారు వీరే.. | Sakshi
Sakshi News home page

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. ఘన విజయం సాధించినవారు వీరే..

Published Tue, Jun 4 2024 6:36 AM

Telangana Lok Sabha Election Results 2024 Live Updates

Updates

 

 

  • తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌-8, బీజేపీ-8, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి.

     

  • వరంగల్ పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన  కాంగ్రెస్‌ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యకు  ధ్రువీకరణ పత్రం అందచేస్తున్న  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
  • పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ కెఆర్ నాగరాజు, తదితరులు

 

మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపు

  • కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం

 

నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ గెలుపు

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో  విజయం

పెద్దపల్లిలో కాంగ్రెస్‌ గెలుపు

  • కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం 

 

భువనగిరిలో కాంగ్రెస్‌ గెలుపు

  • లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,10,000 మెజార్టీతో విజయం సాధించారు. 
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అధికారికంగా ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది.

 కరీంగనగర్‌లో  బండి సంజయ్‌ విజయం

  • బండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేత
  • కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. 
  • ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.

మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు

  • మల్కాజిగిరిలో  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం

వరంగల్‌లో కాంగ్రెస్‌ గెలుపు

  • వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య  విజయం


జహీరాబాద్ కాంగ్రెస్‌ విజయం

  • జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. 
  • సుమారు 51 వేల కోట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై గెలుపొందారు. 
  • టిఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం 

  • హోరా హోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. 
  • అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది.
  • మహబూబ్‌నగర్‌ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,059 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై విజయం
     

    మెదక్‌ పార్లమెంట్‌లో బీజేపీ గెలుపు

  • బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు.
     

కరీంనగర్ పార్లమెంట్‌లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీ

  • కేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..
  • 2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..
  • 2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..
  • ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్  బద్ధలు కొట్టిన సంజయ్.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో  టెన్షన్‌ నెలకొంది

  • ఈవీఎం లెక్కింపుల్లో  డీకే అరుణ కేవలం 1800 మెజార్టీలో ముందంజలో ఉంది.
  • ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతోంది.
  • పోస్ట్‌ బ్యాలెట్‌ ఓట్లు  8000 వేలు  ఉ‍న్నాయి.

 

ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపు

  • ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్‌ ఘన విజయం
  • కాంగ్రెస్ అభ్యర్థిపై 90 వేల 932 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

నిజామాబాద్‌లో బీజేపీ గెలుపు

  • నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ విజయం
  • 1,09,241 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు

     

  • నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్
  • లక్ష 20 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్
  • అధికారిక ప్రకటనే తరువాయి
  • కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
     

బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్

  • ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం
  • ఇది ప్రజల విజయం
  • నా గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలకు ధన్య వాదాలు
  • మూడో సారి ప్రధాని అవుతున్న మోదీ నేతృత్వంలో దేశం  మరింత అభివృద్ధి పురోగతి సాధిస్తుంది.

పెద్దపల్లి పార్లమెంట్‌:

  • రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
  • సుమారు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో  ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
  • గత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయింది
  • పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి  కృషి చేస్తా
  • తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణ

నల్లగొండ పార్లమెంట్‌

  • రికార్డ్ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
  • 23వ రౌండ్ ముగిసేసరికి 5,51,168 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి
  • కాంగ్రెస్  రఘువీర్ రెడ్డి - 7,70,512
  • రెండవ స్థానం - బిజెపి - శానంపూడి సైదిరెడ్డి - 2,19,344
  • మూడవ స్థానం - బీఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి - 2,16,050

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ (రౌండ్ 14)

  • కాంగ్రెస్ 24,427
  • బీజేపీ 21,814
  • బీఆర్ఎస్ 14,099
  • కాంగ్రెస్ మొత్తం లీడ్‌ 49,986

భువనగిరి పార్లమెంట్‌(రౌండ్: 12)

  • బీజేపీ: 22292
  • కాంగ్రెస్: 31512
  • బీఆర్ ఎస్: 13380
  • రౌండ్ లీడ్: 9220
  • మొత్తం లీడ్    117308

ఖమ్మం పార్లమెంట్‌

  • ఖమ్మం లోక్‌సభలో 4, 48, 209 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌
  • కాంగ్రెస్-735697
  • బీఆర్‌ఎస్‌-287488
  • బీజేపీ-114957

మెదక్ పార్లమెంట్‌

  • 12వ రౌండ్. పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 29,300 ఓట్ల ఆధిక్యం
  • కాంగ్రెస్ 2,45,089
  • బీజేపీ =2,74,389
  • బీఆర్‌ఎస్‌- 2,24,831

 

మెదక్ పార్లమెంట్‌

  • 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19739 ఓట్ల ఆధిక్యం
  • కాంగ్రెస్ 203632
  • బిజెపి 223371
  • బి ఆర్ ఎస్ 192533

చేవెళ్ల పార్లమెంట్ 

  • ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్
  • ఓటమిని అంగీకరిస్తూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రంజిత్ రెడ్డి
  • ప్రజలు ఏకధాటిగా వెళ్లిన విషయంపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపిన రంజిత్ రెడ్డి

 

నల్లగొండ పార్లమెంట్‌

  • రికార్డ్ మెజార్టీ దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
  • 5 లక్షల 18 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రఘువీర్ రెడ్డి

 

పెద్దపల్లి పార్లమెంట్‌

  • పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ

మల్కాజిగిరి పార్లమెంట్‌ 

  • బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 2 లక్షల ఓట్ల ఆధిక్యం

జహీరాబాద్ పార్లమెంటు 

  • ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి  సురేష్ షెట్కార్ ( 31, 236 ఓట్ల లీడ్) 
  • కాంగ్రెస్ - 416927
  • బీజేపీ.. బీబీ పాటిల్- 385301
  • బీఆర్ఎస్... గాలి అనిల్ - 140006

కాంగ్రెస్‌ తొలి విజయం

  • తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలి విజయం నమోదైంది.
  • ఖమ్మం పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

 

కరీంనగర్ పార్లమెంట్‌  

  • 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యత
  • బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి  3,02,109
  • కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు  1,76,623
  • బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,44,541

 

నల్లగొండ పార్లమెంట్‌

  • నల్లగొండలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
  • 24 వ రౌండ్ ముగిసే సమయానికి 3,55,674 ఓట్లతో రఘువీర్ రెడ్డి అధిక్యం
     

నిజామాబాద్ పార్లమెంట్‌

  • 10వ రౌండ్ ముగిసే సరికి 60,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
  • అధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
  • ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ ఆధిక్యం.
  • జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం

 

ఆదిలాబాద్ పార్లమెంట్

  • బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్‌ 50,913 లీడింగ్‌
  • బీజేపీ: 2, 81, 004
  • కాంగ్రెస్ : 2,30,091
  • బిఆర్ఎస్ : 68, 431
  • 11 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి

మహబూబ్ నగర్ పార్లమెంటు

  • బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 15, 571 ఓట్ల  ఆధిక్యం
  • బీజేపీ 2,58,932
  • కాంగ్రెస్ 2,43,361
  • బీఆర్ఎస్ 86,868
  • 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి
     

పెద్దపల్లి పార్లమెంట్

  • 63,507 ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజ
  • బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు (95,959).
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు (2,51,127).
  • బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు (1,87,620).
  • 10వ రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి 
     

ఖమ్మం పార్లమెంట్‌

  • 3,06,090 ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.
  • కాంగ్రెస్: 510057
  • భారాస: 203967
  • భాజపా: 80562

నల్లగొండ పార్లమెంట్‌

  • నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు
  • 3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
  • కాంగ్రెస్ 4,82,305
  • బీజేపీ 1,53,771
  • బీఆర్ఎస్ 1,36,268

భువనగిరి పార్లమెంట్‌

  • 1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం
  • కాంగ్రెస్ 2,97,419
  • బీజేపీ 1,95,605
  • బీఆర్ఎస్ 1,29,071
  • 17వ రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి

 

నల్గొండ పార్లమెంట్

  • 20వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,03,645 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
  • కాంగ్రెస్ - 4,48,198
  • బీజేపీ... 1,44,553
  • బీఆర్ఎస్... 1,24,247

 

వరంగల్ పార్లమెంట్‌

  • 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 85,193 లీడ్‌
  • బీజేపీ: 1,51,212
  • కాంగ్రెస్: 2,36,405
  • బీఆర్ఎస్: 96,839

 

  • ఆదిలాబాద్‌.. గోడం నగేశ్‌ (భాజపా) 47,301 లీడ్‌
  • చేవెళ్ల.. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా) 61,783 లీడ్‌
  • హైదరాబాద్‌.. అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యం
  • కరీంనగర్.. బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యం
  • ఖమ్మం.. రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 2,56,407 లీడ్‌
  • మహబూబాబాద్‌.. బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 1,42,229 లీడ్‌
  • సికింద్రాబాద్.. జి కిషన్‌ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల లీడ్‌
  • మహబూబ్‌ నగర్‌.. డీకే అరుణ (భాజపా) 10,714 లీడ్‌
  • మల్కాజిగిరి.. ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 లీడ్‌
  • నాగర్‌ కర్నూల్‌.. మల్లు రవి (కాంగ్రెస్) 24,274 లీడ్‌
  • నిజామాబాద్‌.. ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 లీడ్‌
  • మెదక్‌.. రఘునందన్‌ రావు (భాజపా) 10,714 లీడ్‌
  • పెద్దపల్లి.. గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 లీడ్‌
  • వరంగల్‌.. కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల లీడ్‌
  • జహీరాబాద్‌.. సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల లీడ్‌ 
     

పెద్దపల్లి పార్లమెంట్‌

  • ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 37,481 ఆధిక్యం
  • కాంగ్రెస్...   174522
  • బీజేపీ...  137041
  • బీఅర్ఎస్...  67435

నల్లగొండ పార్లమెంట్‌

  • 16వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,56,293 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
  • కాంగ్రెస్ 3,75,969
  • బీజేపీ 1,19,676
  • బీఆర్ఎస్ 103717

భువనగిరి పార్లమెంట్‌

  • 12 రౌండ్లు  పూర్తి ఆయ్యేసరికి 84,013 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం
  • కాంగ్రెస్ 2,38,118
  • బీజేపీ 1,54,105
  • బీఆర్ఎస్ 1,02,155

నల్లగొండ పార్లమెంట్‌

  • 14వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
  • కాంగ్రెస్  3,59,298
  • బీజేపీ 1,14,346
  • బీఆర్ఎస్ 98,295

తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఫలితాల వివరాలు...

నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల లీడ్.

  • 37వేల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి గోదాం నగేష్.
  • 59 వేల మెజారిటీతో కొనసాగుతున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్.
  • 33000 ఆదిత్యంలో కొనసాగుతున్న చేవెళ్ల బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
  • ముప్పై నాలుగువేల ఆధిక్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ.
  • 72,000 ఆదిత్యంలో కొనసాగుతున్న కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్
  • ఒక లక్ష 74 వేల ఆదిత్యంలో కొనసాగుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.
  • లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.
  • 9000 ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ.
  • ఒక లక్ష తొమ్మిది వేల ఆదిత్యంలో కొనసాగుతున్న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.
  • 3000 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి.
  • 21 వేల ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.
  • 1,98,000 ఆదిక్యంలో కొనసాగుతున్న నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్.
  • 16 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్.
  • 32వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
  • 43 వేల ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి.
  • 56 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.
  • పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టికారి.

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌

  • గోడెం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఓట్ల ఆధిక్యం

    చేవెళ్ల పార్లమెంట్‌

  • బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి 33,086 ఓ‍ట్ల లీడ్‌

    మల్కాజిగిరి పార్లమెంట్‌

  •  ఈటా రాజేందర్‌ (బీజేపీ) 1, 05,472 లీడ్‌

 

హైదరాబాద్‌ పార్లమెంట్‌

  • 34,125 ఓట్ల లీడింగ్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ
     

ఖమ్మం పార్లమెంట్‌

  •  10 వ రౌండ్ ముగిసేసరికి 1,68,922 ఆధిక్యంలో కాంగ్రెస్
  • కాంగ్రెస్.. 2, 85905
  • బీఆర్‌ఎస్‌..  118983
  • బీజేపీ.. 39105

నల్లగొండ పార్లమెంట్‌

  • 1,70,783 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
  • కాంగ్రెస్...2,47,930
  • బీజేపీ....77,147
  • బీఆర్ఎస్... 71,984
  • నల్లగొండ లోక్‌సభ ఆరు రౌండ్లు పూర్తి

మహబూబ్‌ నగర్‌: 

  • మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీ. కే. అరుణకు 6,984 ఓట్ల ఆధిక్యత

మెదక్‌ పార్లమెంట్‌

  • బీఆర్‌ఎస్‌ ముందంజ
  • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పరిపాటి వెంకట్రామిరెడ్డి 109931 ఓట్ల ఆధిక్యం

పెద్దపల్లి పార్లమెంట్:

  • నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్‌ 24511 లీడ్‌లో కొనసాగుతోంది
  • కాంగ్రెస్:103344
  • బీజేపీ:78833
  • బీఆర్ఎస్:39145

 

 

భువనగిరి పార్లమెంట్‌

  • భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి  48,622 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
  • కాంగ్రెస్ 1,43,167
  • బీజేపీ 94,545
  • బీఆర్ఎస్ 64,241
  • సీపీఐఎం 11,772
     

పెద్దపెల్లి పార్లమెంట్‌

  • 3వ రౌండ్ తర్వాత ముందంజలో కాంగ్రెస్
  • 12700 ఓట్ల మెజారిటీలో గడ్డం వంశీకృష్ణ

 

కరీంనగర్‌  పార్లమెంట్‌

  • 4 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51,770 ఓట్ల ఆధిక్యత
  • బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి  11,4779
  • కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు  63,009
  • బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 52,432

 

ఆదిలాబాద్ పార్లమెంట్ : 

  • నాలుగొవ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 31965 లీడ్‌
  • బీజేపీ:- 1,09,766
  • కాంగ్రెస్ : 77801
  • బిఆర్ఎస్ : 25198
     

ఖమ్మం పార్లమెంట్‌

  • కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

 

ఖమ్మం పార్లమెంట్

  • 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి

 

వరంగల్‌ పార్లమెంట్‌

  • మూడు రౌండ్లు ముగిసేసరికి వరంగల్‌ కాంగ్రెస్ అభ్యర్థి  కడియం కావ్య  34,522 లీడ్

నిజామాబాద్‌ పార్లమెంట్‌

  • మొదటి రౌండ్ ముగిసేసరికి జగిత్యాల్ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆదిక్యత 
  • మొత్తం 11606 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ

ఖమ్మం పార్లమెంట్

  • కాంగ్రెస్ లీడ్ : 24130 ( 3వ రౌండ్ )
  • బీఆర్ఎస్  : 18206
  • కాంగ్రెస్      : 42336
  • బీజీపీ        : 4841

 

ఖమ్మం పార్లమెంట్

  • 6వ రౌండ్ వరకు 1,25,360 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ

 

నల్లగొండ జిల్లా

  • కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి

కరీంనగర్ పార్లమెంట్ 

  • 26 వేల 208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్
  • 2 రౌండ్లు  పూర్తి

 

  • నాగర్‌ కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ ఆధిక్యం
  • మహబూబ్‌నగర్‌లో డీకే ఆరుణ (బీజేపీ) ముందంజ
  • పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్‌)‌ ముందంజ
  • జహీరాబాద్‌లో సురేష్‌ షెట్కార్‌ (కాంగ్రెస్‌) ఆధిక్యం
  • భువనగిరిలో చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి( కాంగ్రెస్‌) ముందంజ 
  • వరంగల్‌లో కడియం కవ్య (కాంగ్రెస్‌) ఆధిక్యం

 

సికింద్రాబాద్ పార్లమెంట్ 

  • 7113 ఓట్ల ఆదిక్యoలో  కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి

జహీరాబాద్ పార్లమెంట్‌

  • కాంగ్రెస్ అభ్యర్తి  సురేష్ షెట్కార్ లీడ్ 7,501
  • రెండో రౌండ్ లెక్కింపు పూర్తి
  • కాంగ్రెస్ 27,508 
  • బీబీ పాటిల్ - బిజెపి 23,350 
  • గాలి అనిల్‌కుమార్ టిఆర్ఎస్ - 8,363 

వరంగల్ పార్లమెంటు 

  • కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2009 ఓట్ల ఆధక్యత

నిజామాబాద్ పార్లమెంట్‌

  • బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యం
  • రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
  • 14156 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్.
  • కనీస పోటీ ఇవ్వలేక పోతున్న బీఆర్‌ఎస్‌
  • కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న బీఆర్‌ఎస్‌ ఏజెంట్లు

జహీరాబాద్ పార్లమెంట్‌ 

  • రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 7,501 ఓట్ల ఆదిత్యం

 

చేవెళ్ల పార్లమెంట్

  • రెండు రౌండ్లు ముగిసే సరికి 14169 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజ

నల్లగొండ పార్లమెంట్‌

  • భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
  • ఐదో రౌండ్ ముగిసేసరికి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి

 

భువనగిరి పార్లమెంట్‌

  • భువనగిరి లోక్ సభ 4వ రౌండ్ ముగిసేసరికి 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి

 

పెద్దపల్లి  పార్లమెంట్‌

  • కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 5094 లీడ్
  • పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ  రౌండ్ పూర్తి.
  • గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18401
  • గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23495
  • కొప్పుల ఈశ్వర్  బీఆర్ఎస్:- 9312

 

 

నల్లగొండ జిల్లా

  • భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
  • మూడో రౌండ్ ముగిసేసరికి 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి

 

ఆదిలాబాద్ పార్లమెంట్ 

  • మొదటి రౌండ్లో  బిజెపి అభ్యర్థి గోడం నగేష్ 8806 ఓట్లతో ఆధిక్యం
  • బీజేపీ :- 28429
  • కాంగ్రెస్ : 19623
  • బిఆర్ఎస్ : 5660

 

మహబూబ్‌ నగర్‌  మొదటి రౌండ్ 874 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ 

  • బీజేపీ - డీకే అరుణ దేవరకద్రలో పోలైన ఓట్లు 4648
  • కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డి దేవరకద్రలో పోలైన ఓట్లు 3774
  • బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర లో పోలైన ఓట్లు 1700.

 

 

 

నల్లగొండ జిల్లా

  • నల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

 

మెదక్‌ పార్లమెంట్‌

  • బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఆధిక్యం

 

నిజామాబాద్

  • నిజామాబాద్ లోక్ సభలో మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ఏడు వేల ఓట్ల ఆధిక్యం

 

వరంగల్ పార్లమెంట్

  • మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అధిక్యం
  • కాంగ్రెస్: 30123
  • బీజేపీ: 21719
  • బీఆర్ఎస్: 14683
  • లీడ్: 8404 (కాంగ్రెస్)

 

మెదక్ పార్లమెంట్ 

  • ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ఆధిక్యం
  • నీలం మధు కాంగ్రెస్ 3888
  • రఘునందన్ రావు బీజేపీ 1538
  • వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్ 2213

 

  • నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో బీజేపీ  ఆధిక్యం
     

ఖమ్మం పార్లమెంట్

  • కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఆధిక్యం
  • 2వ రౌండ్ (కాంగ్రెస్ లీడ్ : 26008)
  • బీఆర్ఎస్  : 20041
  • కాంగ్రెస్      : 46049
  • బీజీపీ        : 5216
  • రెండు రౌండ్లు పూర్తి అయేసరికి 42,710 లీడ్‌ 
     

 

యాదాద్రి భువనగిరి జిల్లా

  • భువనగిరి రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్

 

భువనగిరి 

  • రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4000కు పైగా ఓట్ల ముందంజ

మహబూబ్ నగర్ 

  • బీజేపీ లీడ్ 874

ఖమ్మంలో నామా ఔట్..!

  • కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపో‌యిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌ రావు
     
  • నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి ఆధిక్యం 
  • నల్లగొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
  • 2777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
  • కాంగ్రెస్-6001
  • భాజపా-3224
  • బీఆర్‌ఎస్‌ -1264

యాదాద్రి భువనగిరి జిల్లా

  • మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
  • కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4204 ఆధిక్యత

 

  • భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌  ఆధిక్యం

 

  • కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ లీడ్‌
     
  • మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 14, 526 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుంజ

 

  • ఆదిలాబాద్ పార్లమెంట్
  • ముధోల్ నియోజకవర్గం
  • మొదటి రౌండ్
  • లీడ్ : 3091(బీజేపీ)
  • కాంగ్రెస్: 2363
  • బిజెపి : 5464
  • బిఆర్ఎస్ : 715

 

నల్లగొండ

మొదటి రౌండ్లో కాంగ్రెస్ 2777 మెజారిటీ

  • కాంగ్రెస్ ... 6001
  • బిజెపి .... 3224
  • టిఆర్ఎస్.... 1264

 

  • మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 11406 ఓట్ల మెజార్టీ

     

  • మహబూబ్ నగర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో డీకే అరుణ లీడ్
  • నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ లీడ్

కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ ఆధిక్యం

  • మొదటి రౌండ్‌లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్

 

  • మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ

     

  • మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ

 

ఆదిలాబాద్ పార్లమెంట్: 

లీడ్ (బిజెపి): 1168

  • నిర్మల్ నియోజకవర్గ: 
  • మొదటి రౌండ్ : 
  • బిజెపి   3872
  • కాంగ్రెస్  2643
  • బీఆర్ఎస్ 585

నిజామాబాద్ పార్లమెంటు

  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం

 

  • వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)
  • బిజెపి లీడ్ : 240
  • బీఆర్ఎస్  : 3870
  • కాంగ్రెస్      :6494
  • బీజీపీ        : 6726

మహబుబాబాద్

  • నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం

 

  • ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)
  • కాంగ్రెస్ లీడ్ : 16702
  • బీఆర్ఎస్  : 18794
  • కాంగ్రెస్      :35496
  • బీజీపీ        :4351

     
  • మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌  ఆధిక్యం
     
  • భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ

     

  • నల్లగొండ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ

 

జహీరాబాద్: 

  • తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్

 

  • కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆధిక్యం

 

  • యాదాద్రి భువనగిరి
  • భువనగిరి సెగ్మెంట్‌లో మొదటి రౌండ్‌లో బూర నర్సయ్య గౌడ్ లీడ్
  • తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
  • బీజేపీ        3976
  • కాంగ్రెస్      3859
  • బీఆర్ఎస్  2681

 

  • వరంగల్‌లో కడియం కావ్య ఆధిక్యం

 

  • కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ

ఆదిలాబాద్ పార్లమెంట్: 

  • ఖానాపూర్ నియోజకవర్గం:
  • మొదటి రౌండ్: 
  • కాంగ్రెస్: 3,297
  • బిజెపి : 3902
  • బిఆర్ఎస్ : 859
  • లీడ్ : 605(బీజేపీ)

 

 

  • సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యం

 

నల్లగొండ జిల్లా

  • నల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం

 

ఖమ్మం

  • ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ

 

ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి

  • బీజేపీ  4733 
  • కాంగ్రెస్ 1318
  • బీఆర్ఎస్  1097
  • 3325 ఓట్ల లీడ్ లో బీజేపీ

 

 

  • పెద్దపల్లి పార్లమెంట్‌లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి  గడ్డం వంశీ లీడ్
  • 816 ఓట్ల తో ముందంజ

 

  • మహబూబ్‌ నగర్‌లో డీకే అరుణ ఆధిక్యం
  • ఖమ్మంలో కాంగ్రెస్‌ ఆధిక్యం

మల్కాజిగిరి

  • మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యం
  • బీజేపీ :-8811
  • కాంగ్రెస్ :2581
  • బిఆర్ఎస్ :1418

కరీంనగర్ జిల్లా: 

  • బీజేపీ ముందంజ
  • మొత్తం పోస్టల్ బ్యాలెట్: 10847
  • 9287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)
  • 1560 (హోం ఓటింగ్)

 

యాదాద్రి భువనగిరి జిల్లా

  • భువనగిరి పట్టణ పరిధిలో  అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ

 

  • ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్
  • మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ
     

 

పెద్దపెల్లి జిల్లా :

  • ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,
  • పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు

నిజామాబాద్

  • నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభం
  • కౌంటింగ్ సెంటర్‌లో అపశ్రుతి
  • కౌంటింగ్ సూపర్ వైజర్‌కు అస్వస్థత
  • కళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
     
  • నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ
  • నల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • మొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి  ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు

 

  • మహబూబ్ నగర్ పార్లమెంట్‌లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

కరీంనగర్ జిల్లా:

  • ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
  • పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు

 

  • చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలు
  • అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
  • కేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయం
  • తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది

మహబూబ్ నగర్ 

  • పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
  • స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు
     
  • సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు

హైదరాబాద్:

  • సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
     
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్
  • ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులు
  • ఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బంది
  • కంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం

 

నల్లగొండ జిల్లా

  • నల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

యాదాద్రి భువనగిరి జిల్లా

  • భువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

నిజామాబాద్: 

  • ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 8హాళ్లలో మొదలైన కౌంటింగ్
  • తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

 

నిజామాబాద్: 

  • డిచ్‌పల్లి సిఎంసిలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
  • పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.
  • 8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు
  • నిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం  20 టేబుళ్ళు
  • బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.
  • 15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.
  • మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం
  • ఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,
  • అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచన
  • రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.
  • మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
  • కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు
  • మూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు
  • 1000 మంది పోలీసులతో బందో బస్తు
  • పోలైన పోస్టల్ ఓట్లు 7414
  • మొత్తం సర్వీస్ ఓట్లు 724
  • మొత్తం ఓట్లు 17,4867
  • పోలైన ఓట్లు 12, 26 133
  • పోలింగ్ శాతం.  71.92
  • 40 నిమిషాల్లో తొలి రౌండ్ పలితం


ఖమ్మం

  • లోకసభ ఎన్నికల  కౌంట్ డౌన్ స్టార్ట్
  • ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్  కేంద్రం
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక  కౌంటింగ్ హాల్
  • ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
  • ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు
  • 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
  • ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు
  • ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటు
  • ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటు
  • కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద
  • ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారు
  • ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లు
  • పాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లు
  • మధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారు
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్  మొదలు అవుతుంది.
  • వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.
  • పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారు
  • కంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాత
  • గెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుంది
  • అనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..
  • దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది

 

  • కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం
  • ఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ లీడర్లలో టెన్షన్‌
  • హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • చొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్‌
  • మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు
     

కరీంనగర్‌:

  • ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధం

హైదరాబాద్

  • మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
  • మొత్తం 158 టేబుల్స్
  • 19 లక్షల ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్
  • ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్
  • బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం
  • మొత్తం 178 టేబుల్స్ ఏర్పాటు
  • వీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారు
  • మొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయి
  • మొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయి
  • ఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు

 

  • నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
  • నల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్
  • భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్
  • ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు
  • నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465
  • పోలైన ఓట్లు 12,77, 137
  • నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22
  • భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39
  • నల్లగొండ వివరాలు
  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లు
  • మిర్యాలగూడ 264(19)
  • సూర్యాపేట 271(20)
  • నల్లగొండ288(21)
  • కోదాడ296(22)
  • హుజూర్ నగర్ 308(22)
  • నాగార్జునసాగర్ 306(22)
  • దేవరకొండ 328(24)
  •  
  • నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు
  • చివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లు
  • భువనగిరి లోక్ సభ స్థానం
  • మొత్తం ఓటర్లు 18,08, 585
  • పోలైన ఓట్లు 13,88,680
  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లు
  • ఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)
  • మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)
  • తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)
  • భువనగిరి 257(19)
  • నకిరేకల్ 311(23 రౌండ్లు)
  • ఆలేరు 309(23)
  • జనగామ 278(20)
  • భువనగిరి స్థానంలో పోలింగ్‌ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడు

హైదరాబాద్‌

  • బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత
  • ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నా
  • బీజేపీ 400 సీట్లు గెలుస్తాం

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా:

  • నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తి
  • నాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్
  • ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు
  • 7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో  - 17,38,254 ఓటర్లు
  • 7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలు
  • ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు  - 12,07,471 (69.46%)
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491.  (85.95%)
  • ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
  • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లు
  • ప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌
  • కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు
  • పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్‌


 

మహబూబ్ నగర్

  • పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
  • ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్
  • బరిలో 31 మంది అభ్యర్థులు.


నాగర్ కర్నూల్

  • వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపు
  • ఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్
  • బరిలో 19 మంది అభ్యర్థులు

 

  • ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది
  • ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి
  • ఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు
  • ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది 
  • కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..
  • ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..
  • బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..
  • మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..
  • పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..
  • పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..
  • కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..
  • మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..
  • రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..
  • కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..
  • ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..
  • పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..
  • కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
  • కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..
  • నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..
  • ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..
  • మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..
  • ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..
  • ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..
  • ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.
    పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)
  • అభ్యర్థులు 42 మంది
  • అసెంబ్లీ నియోజకవర్గం      టేబుల్స్   రౌండ్స్  
  • చెన్నూర్ నియోజకవర్గం         14          16  
  • బెల్లంపల్లి నియోజకవర్గం        14          16
  • మంచిర్యాల నియోజకవర్గం    14           21 
  • ధర్మపురి నియోజకవర్గం         14           19
  • రామగుండం నియోజకవర్గం    14           19
  • మంథని నియోజకవర్గం           14           21
  • పెద్దపల్లి నియోజకవర్గం            14          21
  • పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98,  రౌండ్స్ 132

 

  • రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
  • మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
  • ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ప్రకటించారు.
  • గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.
  • కంటోన్మెంట్‌ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
  • మొత్తంగా  525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
  • 65.67శాతం పోలింగ్‌ నమోదైంది.
  • లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు.
  • ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు.
  • ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్‌ హాల్‌ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్‌ ఉంటాయి.
  • మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
  • దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.
  • చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.
  • ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.
  • చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.
  • ఒక్కో టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు.
  • ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.
  • అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.
  • పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్‌ లెక్కింపును ప్రారంభిస్తారు.
  • అదే సమయంలో ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్‌ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.
  • రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.
  • ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.
  • ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.
  • కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.


    నేడు మద్యం షాపులు బంద్‌

  • లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
  • ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.
  • స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.
  • ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!
    మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
  • 2.18లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.
  • ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.
  • మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement