వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు | YSRCP Leaders Meets YS Jagan At Camp Office In Tadepalli, Photos Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు

Published Tue, Jun 11 2024 4:21 PM | Last Updated on Wed, Jun 12 2024 10:39 AM

YSRCP Leaders Meets YS Jagan At Camp Office

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. 

వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు.

	వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement