పవన్‌ ఒంటరి పోరాటం వృథా  | PKL 2021-22: Bengaluru Bulls Lost Vs U-Mumba By 34-35 | Sakshi
Sakshi News home page

పవన్‌ ఒంటరి పోరాటం వృథా 

Jan 27 2022 7:52 AM | Updated on Jan 27 2022 7:56 AM

PKL 2021-22: Bengaluru Bulls Lost Vs U-Mumba By 34-35 - Sakshi

ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్‌ సింగ్‌ 11 పాయింట్లు స్కోరు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement