సెమీస్‌లో సుమిత్‌ | Sumit in the semis | Sakshi

సెమీస్‌లో సుమిత్‌

Jun 15 2024 4:12 AM | Updated on Jun 15 2024 4:12 AM

Sumit in the semis

పెరూగియా ఓపెన్‌ ఏటీపీ–125 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–4, 7–5తో మాక్స్‌ కస్నికౌస్కీ (పోలాండ్‌)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement