Fish Price Today in Hyderabad - Sakshi
Sakshi News home page

మృగశిర ఎఫెక్ట్‌.. కొర్రమీను@ 650

Jun 9 2023 8:44 AM | Updated on Jun 9 2023 3:43 PM

Fish Price Today in Hyderabad - Sakshi

మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గురువారం నగరంలోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా.

మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్‌ రూ. 90–120 విక్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement