సీఎం ఎవరని అడిగితే ఎడమకాలి చెప్పు అని చెప్పాలి.. | BJP MP Aravind Slams CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్‌ అభ్యంతరం

Published Fri, Feb 19 2021 2:41 AM | Last Updated on Fri, Feb 19 2021 8:12 AM

BJP MP Aravind Slams CM KCR - Sakshi

సాక్క్షి, మెట్‌పల్లి: కేసీఆర్‌ సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. అక్కడ ‘మన సీఎం ఎవరని అడిగితే.. ఇప్పటి నుంచి ఎడమ కాలి చెప్పు’ అని చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్‌కు ఇద్దరు పెళ్లాలని.. ఒకరు టీఆర్‌ఎస్‌ అయితే, మరొకరు కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement