ప్రజాభవన్‌ వద్ద కారు బోల్తా | Car Accident At Hyderabad Praja Bhavan | Sakshi
Sakshi News home page

ప్రజాభవన్‌ వద్ద కారు బోల్తా

Published Sat, Oct 19 2024 7:28 AM | Last Updated on Sat, Oct 19 2024 9:09 AM

Car Accident At Hyderabad Praja Bhavan

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని ప్రజాభవన్‌ వద్ద శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా కొట్టడంతో కారు ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాల తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement