
సూర్యాపేట: తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కన్వీన ర్గా దామెర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం సూర్యా పేటలో జరిగిన భేటీలో రాష్ట్ర అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎ.పున్నయ్య వ్యవహరించారు. కో కన్వీ నర్లుగా పిల్లుట్ల శ్రీహరి, మీసాల కోటయ్య ఎన్నికయ్యారు.