కిన్నెర లింగు కన్నుమూత | Kinnera Artist Kumram Lingu Passed Away In Adilabad | Sakshi
Sakshi News home page

కిన్నెర లింగు కన్నుమూత

Apr 12 2022 6:43 PM | Updated on Apr 12 2022 6:43 PM

Kinnera Artist Kumram Lingu Passed Away In Adilabad - Sakshi

(ఫైల్‌ ఫొటో)

ఆదిలాబాద్‌: ప్రముఖ పన్నేండు మేట్ల కిన్నెర కళాకారుడు కుమ్రం లింగు అనారోగ్యంతో ఆదిలాబాద్‌ జిల్లా చించూట్‌లో కన్నుమూశారు. తెలంగాణలో ఎకైక పన్నెండు మేట్ల కిక్రీ కళకారుడు లింగు. గిరిజన కళాకారుడైన లింగు పన్నేండు మేట్ల కిక్రీ వాయిస్తూ ఎ‌న్నో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కిక్రీ కళతో వివిధ అవార్డులు పోందారు. కుమ్రం లింగు మృతిపై అదివాసీ గిరిజన సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి.
చదవండి: తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement