![Kumari Aunty Hotel re-opened - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/4/545.jpg.webp?itok=ng8qby9P)
హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. ఐటీ కారిడార్లో కోహినూర్ హోటల్ ఎదురుగా ట్రాఫిక్జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో కుమారి ఆంటీ హోటల్ తొలగింపు వైరల్ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment