‘పాము’ కాదు..అవినీతి అనకొండ | More than Rs 800 crore assets are recognized | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 25 2017 10:18 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

అక్రమాస్తులను పెద్దఎత్తున కూడబెట్టిన పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ పాము పాండురంగారావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని మంత్రులు, మాజీ మంత్రులకు బినామీగా ఉన్నారనే అనుమానాలు రేగుతున్నాయి. రూ.800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న కోణంలో ఏసీబీ దృష్టి సారించకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement