జమ్మూలో మళ్లీ ఘర్షణలు, ఒకరు మృతి | 1 Dead In Clashes In Kashmir, Valley Under Curfew On Eid | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 2:20 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

జమ్మూకశ్మీర్లో మంగళవారం ఉదయం మరోసారి అల్లర్లు చెలరేగాయి. బందిపూరా, బిజ్హీహరా ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, సుమారు 20మంది గాయపడ్డారు. జూన్ నుంచి కశ్మీర్ లోయలో చెలరేగిన హింసలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 80కి చేరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement