రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం | 10-crore-rupess-worth-drugs-seized | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 7 2014 5:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

కేరళ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిచెరువులోని పురాతన గోడౌన్ను పోలీసులు తనిఖీ చేశారు. పది కోట్లు రూపాయిల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement