నగరంలోని బాగ్లింగంపల్లిలోని అచ్చయ్యనగర్కు చెందిన నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు బాలికలు గురువారం సాయంత్రం నిమజ్జనం చూసి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు.
Published Fri, Sep 16 2016 1:13 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement