ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి | 6-killed-in-Khammam-road-accident | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 10 2014 6:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం భద్రాచలం మండలం బండిరేవు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement