18 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో మళ్లీ అఖిల భార త విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) జెండా ఎగిరింది. శనివారం వెలువడ్డ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డూసూ) ఎన్నికల ఫలితాల్లో ఆ విద్యార్థి సంఘం విజయకేతనం ఎగురవేసింది.
Published Sat, Sep 12 2015 2:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement