ట్రావెల్స్‌పై కాకుండా జగన్‌పై కేసులా? | Ambati rambabu fires on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2017 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అందుకే శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దివాకర్‌ రెడ్డి ట్రావెల్స్‌ కాబట్టే డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదన్నారు. వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదని తెలిపారు. దివాకర్‌ ట్రావెల్స్‌పై కాకుండా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement