చర్చకు పట్టు, అసెంబ్లీ మళ్లీ వాయిదా | andhra pradesh assembly adjourned again | Sakshi

Sep 8 2016 11:43 AM | Updated on Mar 21 2024 7:46 PM

ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరోసారి వాయిదాపడింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతుంటే...అధికార టీడీపీ హోదా అంశాన్ని పక్కనబెడుతూ సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement