సాక్షి ఎఫెక్ట్ : ల్యాండ్‌ పూలింగ్‌కు బ్రేక్‌! | Break to the Land pooling | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 1 2017 9:13 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

రూ. వందల కోట్ల విలువైన అసైన్డ్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా అక్రమంగా కొట్టేయాలనుకున్న ఓ మంత్రి, అధికార పార్టీ నాయకుల పన్నాగానికి బ్రేకు పడింది. వివాదాస్పద గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణకు వుడా అంగీకరించింది. ‘విశాఖ శివారు భూముల్లో సర్కారీ దోపిడీ.. రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఓ మంత్రి వ్యూహం’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వర్గాల్లో కలకలం రేపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement