'ఓటుకు కోట్లు'లో బాబు నిందితుడే! | cash for vote case: ACB may name AP CM Chandrababu as accused | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 31 2016 7:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు మంగళవారం అందడంతో ఏసీబీ కసరత్తు ముమ్మరమయ్యింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 29లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement