మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి | cash-for-vote-case-acb-questions-again-vem-narendar-reddy | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 18 2015 1:18 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు సోమవారం విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ బుధవారం సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement