ఆది నుంచి వివాదాస్పదమే | CBI files chargesheet against kothapalli geetha | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 1 2015 7:30 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్‌బ్యాంకుకు రూ.42.79కోట్ల మేర భారీ నష్టం కలిగించారని సీబీఐ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ వ్యవహారాలకు సంబంధించి బ్యాం కును మోసగించారని తెలిపిం ది. ఈ కేసులో ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు ఆరుగురిపై సీబీఐ మంగళవారం చార్జిషీట్ నమో దు చేసింది. ఆమెతోపాటు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పి.రామకోటేశ్వరరావుతోపాటు కొందరు బ్యాంకు అధికారులను కూడా నిందితులుగా చేర్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement