ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎందుకు భయపడుతున్నాడని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీతో కలసి శనివారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు.
Published Sun, Jun 11 2017 7:02 AM | Last Updated on Tue, Feb 18 2025 11:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement