అవినీతి డబుల్ డిజిట్‌కు చేరింది | chandrababu naidu conference with District Collectors in vijayawada | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 18 2015 9:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

కొన్ని శాఖల్లో అవినీతి డబుల్ డిజిట్కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు డ్వాక్రా సంఘాలకు రీచ్లు అప్పగించినట్లు తెలిపారు. అయితే చాలాచోట్ల సమర్థవంతంగా పనిచేయటంలేదని, దీనిపై సమీక్షించాల్సి ఉందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement