రూ. 150 కోట్లతో చంద్రబాబు స్కెచ్ | chandrababu tried to buy mlas with rs.150 crores | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 9 2015 7:24 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాలి, ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బు వెదజల్లాలి.. ఇందుకోసం రెండు చోట్లా రూ.75కోట్ల చొప్పున రూ.150కోట్లు కావాలి.. ఆ సొమ్మును ఏపీ ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేయాలి.. ఇదీ స్థూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పన్నాగం. ఇరవై రోజుల క్రితమే రూపకల్పన చేసిన పక్కా ప్లాన్ ఇది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement