రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విందు ఇచ్చారు. జలవిహార్లో ఏర్పాటుచేసిన ఈ విందు కార్యక్రమానికి కోవింద్తోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పలువురు బీజేపీ నేతలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Published Tue, Jul 4 2017 1:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement