తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది
Published Sat, Sep 2 2017 3:26 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది