పవిత్ర కృష్ణా పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్నాయి. పిల్లాపాపలతో సహా తరలివచ్చేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 లక్షల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఈ లెక్కన 12 రోజుల్లో 1.20 కోట్ల మందికి పైగా జనం పుష్కర స్నానాలు చేయనున్నారు.
Published Thu, Aug 11 2016 4:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement