పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతి కలకలం రేపుతోంది. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై సాగుతున్న విస్తృత ప్రచారం అటుపోలీసు శాఖలోఇటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Published Mon, Apr 3 2017 7:28 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతి కలకలం రేపుతోంది. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై సాగుతున్న విస్తృత ప్రచారం అటుపోలీసు శాఖలోఇటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.