సెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి పార్లమెంట్కు పంపకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకే తాను మౌనదీక్ష చేపట్టినట్లు తెలిపారు.