డీఎస్ ఓడినా పదవులు దక్కాయి: దిగ్విజయ్ | Even DS loser.. got party posts :digvijay singh | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 2 2015 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

డి.శ్రీనివాస్ గతంలో పలుసార్లు ఎన్నికల్లో ఓడినా పదవులు దక్కాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్ పార్టీని వీడతారని అనుకోవడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన విధేయుడుగా ఉన్నారు. పార్టీ కూడా సముచితంగా గౌరవించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement