'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు' | Farmers ready to throw stones on Chandrababu says YS Jagan Mohan | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 21 2015 7:26 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శెట్టూరులో బహిరంగ సభలో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement