Published
Sun, Jan 3 2016 5:45 PM
| Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
పఠాన్కోట్ ఎయిర్బేస్లో నక్కిన చివరి ఉగ్రవాదిని కూడా భద్రతాదళాలు హతమార్చాయి. దీంతో ఎయిర్బేస్పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదులూ భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు