భారీ వర్షంతో ఆగిన రైళ్లు | Heavy rain stopping trains | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 22 2016 12:27 PM | Last Updated on Wed, Mar 20 2024 2:09 PM

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్యం రైల్వే ట్రాక్ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో గురువారం పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గుంటూరు మీదుగా నడవాల్సిన రైళ్లను దారి మళ్లించారు. మరి కొన్ని ఆలశ్యంగా నడుస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement