హైకోర్టులో మంత్రి పార్ధసారథికి చుక్కెదురు | High Court rejects Minister Parthasarathy plea | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 10 2013 7:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన మంత్రి పార్ధసారథికి చుక్కెదురైంది. గతంలో పార్ధసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్ధించింది. ట్రి బ్యునల్ విధించిన రూ.1,5 లక్షలు జరిమానాను పార్ధసారథి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా మంత్రి పార్ధసారథి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నాలుగు వారాల గడువును ఇచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement