56 బోగీలు మీద నుంచి పోయినా.. | How West Bengal Woman Survived After 56-Wagon Train Passed Over Her | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 12 2016 5:46 PM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

భూమి మీద నూకలు ఉండాలే గానీ పిడుగొచ్చి ఒళ్లోపడినా ప్రాణం పోదంటారు. సరిగ్గా పశ్చిమ బెంగాల్లో ఇలాగే జరిగింది. ఓ మహిళ పట్టాలు దాటుతుండగా అనూహ్యంగా గూడ్సురైలు దూసుకొచ్చింది. దాదాపు 56 బోగీలతో ఉన్న ఆ రైలు మీద నుంచే వెళ్లిన ఆ మహిళకు స్వల్ప గాయాలు కూడా అవలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్ లోని పురూలియాలో హిమానీ మాంజి(45) అనే మహిళ తాతా నగర్ వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలు దేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement