సొంత రాష్ట్రమైన పంజాబ్ కు తనను దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. సొంత రాష్ట్రం కంటే ఏ పదవి తనకు పెద్దది కాదని అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ నా మాతృభూమి, నా సొంత రాష్ట్రాన్ని వదిలి ఉండలేనంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
Published Mon, Jul 25 2016 2:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement