తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తన నివాసంలో టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కులో భూనిర్వాసితులతో దీక్ష చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షను జేఏసీ వాయిదా వేసింది.
Published Thu, Dec 29 2016 12:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement