తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. 30 అడుగుల లోతున్న డ్రైనేజీ మ్యాన్హోల్లోకి అతను దూకేశాడు. రెండు గంటలుగా అతడిని పైకి తీసేందుకు అగ్నిమాపక శాఖ, సెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published Sun, Nov 27 2016 6:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement