'దేశ పరువును ముగ్గురూ ఆడబిడ్డలే నిలబెట్టారు' | Minister Bandaru Dattatreya Praised PV Sindu over Silver medal | Sakshi
Sakshi News home page

Aug 22 2016 1:24 PM | Updated on Mar 20 2024 5:24 PM

''ఒలింపిక్ ఛాంపియన్‌గా దేశ కీర్తిప్రతిష్ఠలను సింధు, ఆమె గురువర్యులు గోపీచంద్, తల్లిదండ్రులతో పాటు మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన రోజు. దేశ పరువును నిలబెట్టింది ముగ్గురూ ఆడబిడ్డలే. సింధు, సాక్షి మాలిక్ పతకాలు సాధించగా దీపా కర్మాకర్ కూడా శాయశక్తులా ప్రయత్నించింది. భవిష్యత్తులో తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుంది'' అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement